ఆర్డినెన్స్‌ డిపో సమీపంలో పేలుడు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, November 21, 2018

ఆర్డినెన్స్‌ డిపో సమీపంలో పేలుడు

Blast-Near-Ordnance-Depot
మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో మంగళవారం ఆర్డినెన్స్‌ డిపో సమీపంలో పేలుడు సంభవించిన ఘటనలో ఆరుగురు కూలీలు మరణించగా మరో పది మంది గాయపడ్డారు. మందుగుండు సామగ్రిని మరో ప్రాంతానికి తరలించేందుకు సిద్ధం చేస్తుండగా బహిరంగ ప్రదేశంలో ఉదయం ఏడు గంటల సమయంలో ఈ పేలుడు సంభవించింది. నలుగురు మరణించగా... మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో తుదిశ్వాస విడిచారు. మృతుల్లో డిపో సిబ్బంది కూడా ఉన్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad