మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో మంగళవారం ఆర్డినెన్స్ డిపో సమీపంలో పేలుడు సంభవించిన ఘటనలో ఆరుగురు కూలీలు మరణించగా మరో పది మంది గాయపడ్డారు. మందుగుండు సామగ్రిని మరో ప్రాంతానికి తరలించేందుకు సిద్ధం చేస్తుండగా బహిరంగ ప్రదేశంలో ఉదయం ఏడు గంటల సమయంలో ఈ పేలుడు సంభవించింది. నలుగురు మరణించగా... మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో తుదిశ్వాస విడిచారు. మృతుల్లో డిపో సిబ్బంది కూడా ఉన్నారు.
Post Top Ad
Wednesday, November 21, 2018
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment