ఐపీఎల్‌లో వేల కోట్లు దేశం దాటాయి.. - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, November 19, 2018

ఐపీఎల్‌లో వేల కోట్లు దేశం దాటాయి..

Bishan-Singh-Bedi-Sensational-Comments-On-IPL

ఐపీఎల్‌పై భారత మాజీ కెప్టెన్‌ బిషన్‌ సింగ్‌ బేడి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) కాదు.. క్యాష్‌ రిచ్‌ టీ20 అంటూ విమర్శించారు. ఢిల్లీలో జరిగిన ‘సాహిత్య ఆజ్‌ తక్‌’ కార్యక్రమానికి హాజరైన బిషన్‌ సింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఐపీఎల్‌ని మించిన స్కాం మరొకటి లేదని, ఐపీఎల్‌కు వచ్చే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో.. ఎక్కడికెళ్తుందో ఎవరికీ తెలియదన్నారు. దక్షిణాఫ్రికాలో జరిగిన రెండో సీజన్‌లో ఆర్థిక మంత్రి అనుమతి లేకుండనే కోట్లకొద్ది డబ్బు దేశం దాటి వెళ్లి పోయిందన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad