మనుషుల్లోనూ దేవుడు ఉన్నారని బాలీవుడ్ మెగాస్టార్ మరోసారి నిరూపించారు. 1,398 మంది రైతులు వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఆయన చెల్లించారు. వీరి బకాయి మొత్తం రూ. 4.05 కోట్లు. ఈ విషయాన్ని ఆయన తన బ్లాగ్లో పంచుకున్నారు. ‘కనీసం కొంతమంది రైతుల భారాన్ని తొలగించాలనే నా కోరిక తీరింది. 350 మంది ఉత్తరప్రదేశ్ రైతులు తీసుకున్న రుణాలు చెల్లించా. కోరిక తీరినపుడు శాంతి లభిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు. ఇలా ఉంచితే 70 మంది రైతులు ముంబైకి వచ్చి బ్యాంకుల నుంచి లేఖలు పొందేందుకు వీలుగా చార్జీలు కూడా చెల్లించారు.
Post Top Ad
Wednesday, November 21, 2018
మనుషుల్లో దేవుడు: అమితాబ్ ఔదార్యం
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment