ఛత్తీస్‌గడ్‌లో 71.93 % పోలింగ్‌ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, November 21, 2018

ఛత్తీస్‌గడ్‌లో 71.93 % పోలింగ్‌

71.93-Percent-Polling-In-Chhattisgarh
ఛత్తీస్‌గఢ్‌ శాసనస భకు మంగళవారం నిర్వహించిన తుదివిడత ఎన్నికల్లో 71.93 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ విడతలో మొత్తం 72 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. ఈ విడతలో మొత్తం 1,079 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఇందులో 119 మంది మహిళలు కూడా ఉన్నారు. లక్షా 54 వేలమంది కిపైగా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కాగా తొలి విడత పోలింగ్‌లో భాగంగా నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న 18 నియోజక వర్గాలకు ఎన్నికలు జరగడం తెలిసిందే.

No comments:

Post a Comment

Post Bottom Ad