భాగ్యనగరంలో నైజీరియన్లు మరోసారి చేతివాటం ప్రదర్శించారు. లాటరీ పేరుతో రూ.20లక్షలకు టోకరా వేశారు. సికింద్రాబాద్కు చెందిన ఓమహిళకు గుర్తు తెలియని నంబర్ల నుంచి ఫోన వచ్చింది. రూ.20లక్షలతో పాటు కారు లాటరీ తగిలిందని ఆ కాల్ సారాంశం. ఈ విషయాన్ని నమ్మిన మహిళ వారు చెప్పిన ఖాతాల్లోకి పలుసార్లు దాదాపు రూ.20 లక్షలు జమ చేసింది. తొలిసారి ఐదు లక్షలు, రెండోసారి 15 లక్షలు సైబర్ నేరగాళ్లుఏ స్వాహా చేశారు. ఎన్ని రోజులకు లాటరీ, కారు రాకపోవడంతో మోసపోయామని గుర్తించిన బాధితురాలు, ఆమె కుమారుడు సైబర్ క్రైమ్ పోలీస్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
భాగ్యనగరంలో నైజీరియన్లు మరోసారి చేతివాటం ప్రదర్శించారు. లాటరీ పేరుతో రూ.20లక్షలకు టోకరా వేశారు. సికింద్రాబాద్కు చెందిన ఓమహిళకు గుర్తు తెలియని నంబర్ల నుంచి ఫోన వచ్చింది. రూ.20లక్షలతో పాటు కారు లాటరీ తగిలిందని ఆ కాల్ సారాంశం. ఈ విషయాన్ని నమ్మిన మహిళ వారు చెప్పిన ఖాతాల్లోకి పలుసార్లు దాదాపు రూ.20 లక్షలు జమ చేసింది. తొలిసారి ఐదు లక్షలు, రెండోసారి 15 లక్షలు సైబర్ నేరగాళ్లుఏ స్వాహా చేశారు. ఎన్ని రోజులకు లాటరీ, కారు రాకపోవడంతో మోసపోయామని గుర్తించిన బాధితురాలు, ఆమె కుమారుడు సైబర్ క్రైమ్ పోలీస్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
No comments:
Post a Comment