మహిళలకు 15 సీట్లు కేటాయించిన బీజేపీ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, November 20, 2018

మహిళలకు 15 సీట్లు కేటాయించిన బీజేపీ

15-Seats-Allocated-To-Womens-In-Telangana-Elections-By-BJP
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల సామాజిక వర్గాల వారీ లెక్క తేలింది. రాష్ట్రంలోని 119 స్థానాలకు గాను 118 స్థానాల్లో పోటీ చేస్తు‍న్నట్లు తెలిపింది. బీజేపీ ప్రకటించిన 118 స్థానాల్లో ఓసీలకు 50, బీసీలకు 33, ఎస్సీలకు 21, ఎస్టీలకు 12, మైనారిటీలకు 2 స్థానాలను కేటాయించింది. ఇందులో వీటిలో మహిళలకు పెద్ద పీట వేస్తూ 15 స్థానాలను కేటాయించడం విశేషం. ఇప్పటి వరకూ అన్ని పార్టీల కంటే బీజేపీనే మహిళలకు ఎక్కువ స్థానాలను కేటాయించింది. టీఆర్‌ఎస్‌ 4 స్థానాలను కేటాయించగా, కాంగ్రెస్‌ 11 స్థానాలను కేటాయించింది. ఇక బీఎల్‌ఎఫ్‌ 11 స్థానాలను, టీడీపీ 1 స్థానం కేటాయించాయి.

No comments:

Post a Comment

Post Bottom Ad