గజ్వేల్ నుంచి వీహెచ్ రథయాత్ర - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, October 08, 2018

గజ్వేల్ నుంచి వీహెచ్ రథయాత్ర


తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నుంచి తాను రథయాత్ర చేపడతానని మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలో 25 సీట్లలో పోటీ చేస్తాడని వార్తలు వస్తున్నాయని, దయచేసి పవన్ కల్యాణ్ విడిగా పోటీ చేయకుండా మహాకూటమిలో భాగస్వామిగా చేరాలని విన్నవించారు. విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోతాయని, ప్రజాకంటక కేసీఆర్ పాలనను తుదముట్టించాలంటే పవన్ కూడా మహాకూటమితో చేతులు కలపాలని సూచించారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad