పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ డేటా దొంగిలించి 20 కోట్ల రూపాయలు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేసిన కేసులో సోనియా ధావన్తోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పేటీఎం స్థాపించిన సమయంలో కంపెనీలో సాధారణ అసిస్టెంట్గా చేరిన సోనియా కమ్యూనికేషన్ విభాగంలో వైస్ ప్రెసిడెంట్ స్థాయికి చేరుకుంది. తాజాగా దొంగలించిన డేలాలో పేటీఎం సీఈఓ పాస్వర్డ్లు, బిజినెస్ ప్లాన్లు, ఈమెయిల్స్ ఉన్నాయి. అయితే యూజర్ల డేటాకు ఢోకాలేదని పేటీఎం తెలిపింది.
పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ డేటా దొంగిలించి 20 కోట్ల రూపాయలు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేసిన కేసులో సోనియా ధావన్తోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పేటీఎం స్థాపించిన సమయంలో కంపెనీలో సాధారణ అసిస్టెంట్గా చేరిన సోనియా కమ్యూనికేషన్ విభాగంలో వైస్ ప్రెసిడెంట్ స్థాయికి చేరుకుంది. తాజాగా దొంగలించిన డేలాలో పేటీఎం సీఈఓ పాస్వర్డ్లు, బిజినెస్ ప్లాన్లు, ఈమెయిల్స్ ఉన్నాయి. అయితే యూజర్ల డేటాకు ఢోకాలేదని పేటీఎం తెలిపింది.
No comments:
Post a Comment