అసమ్మతి నేతల జాబితా రూపొందించాలని ఆదేశం! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, October 07, 2018

అసమ్మతి నేతల జాబితా రూపొందించాలని ఆదేశం!


ముందస్తు ఎన్నికల నగారా మోగించిన టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు ఎన్నికల ప్రచారం, అభ్యర్థులు, అసంతృప్తులపై పూర్తిస్థాయి దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ప్రభుత్వాన్ని రద్దు చేసిన కొన్ని గంటల్లోనే 105 మంది అభ్యర్థులను ప్రకటించిన ఆయన రాష్ట్రంలో టికిట్ ఆశించి రాకుండా ఉన్న అసంతృప్తులపై ఆరా తీసున్నారు. అసమ్మతి నేతల చిట్టాను రూపొందించాలని ఇప్పటికే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డికి అప్పగించారు. ఎమ్మెల్యే సీటు లభించిన వారి ఇష్టానుసారంగా అసమ్మతి నేతల పేర్లను తీసుకోకుండా క్షేత్ర స్థాయిలో పరిశీలించి అసమ్మతి నేతల జాబితాను సిద్ధం చేయాలని చెప్పారు.  అసంతృప్తులను దారిలోకి తెచ్చిన తర్వాతే బహిరంగ సభలు నిర్వహించాలని కూడా భావిస్తున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad