ప్రముఖ నటుడు నానాపటేకర్, ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి వేర్వేరు సందర్భాల్లో తనను లైంగికంగా వేధించారని ఇటీవల ఆరోపించి బాలీవుడ్ లో కలకలం రేపిన బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలో రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎన్ఎస్) నుంచి బెదిరింపులు వస్తున్నాయని వెల్లడించారు. అదేవిధంగా నానాపటేకర్, వివేక్ అగ్నిహోత్రిలకు సంబంధించిన వ్యక్తులు తనను విపరీతంగా తిడుతున్నారని వాపోయారు. తాజాగా తన ఇంట్లోకి ఇద్దరు ఆగంతుకులు ప్రవేశించడానికి ప్రయత్నించారని చెప్పారు. ఈ సందర్భంగా నానాపటేకర్ నుంచి, వివేక్ అగ్నిహోత్రిల నుంచి లీగల్ నోటీసులు అందాయని తనుశ్రీ ధ్రువీకరించింది.
ప్రముఖ నటుడు నానాపటేకర్, ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి వేర్వేరు సందర్భాల్లో తనను లైంగికంగా వేధించారని ఇటీవల ఆరోపించి బాలీవుడ్ లో కలకలం రేపిన బాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలో రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎన్ఎస్) నుంచి బెదిరింపులు వస్తున్నాయని వెల్లడించారు. అదేవిధంగా నానాపటేకర్, వివేక్ అగ్నిహోత్రిలకు సంబంధించిన వ్యక్తులు తనను విపరీతంగా తిడుతున్నారని వాపోయారు. తాజాగా తన ఇంట్లోకి ఇద్దరు ఆగంతుకులు ప్రవేశించడానికి ప్రయత్నించారని చెప్పారు. ఈ సందర్భంగా నానాపటేకర్ నుంచి, వివేక్ అగ్నిహోత్రిల నుంచి లీగల్ నోటీసులు అందాయని తనుశ్రీ ధ్రువీకరించింది.
No comments:
Post a Comment