శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి మహిళల ప్రవేశానికి అనుమతినిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తీర్పు తర్వాత తెరుచుకున్న అయ్యప్ప దేవాలయంలోకి మహిళలు ప్రవేశించడానికి ప్రయత్నించగా భక్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆలయంలోకి మహిళల అనుమతిని సవాల్చేస్తూ జాతీయ అయ్యప్ప భక్తుల సంఘం సహా 19మంది దాఖలుచేసిన రివ్యూ పిటిషన్లను విచారణకు స్వీకరించిన కోర్టు వాటిని నవంబర్ 13న విచారించనున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, ఎస్కే కౌర్లతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఈ విషయాన్ని తెలిపింది.
శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి మహిళల ప్రవేశానికి అనుమతినిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తీర్పు తర్వాత తెరుచుకున్న అయ్యప్ప దేవాలయంలోకి మహిళలు ప్రవేశించడానికి ప్రయత్నించగా భక్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆలయంలోకి మహిళల అనుమతిని సవాల్చేస్తూ జాతీయ అయ్యప్ప భక్తుల సంఘం సహా 19మంది దాఖలుచేసిన రివ్యూ పిటిషన్లను విచారణకు స్వీకరించిన కోర్టు వాటిని నవంబర్ 13న విచారించనున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, ఎస్కే కౌర్లతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఈ విషయాన్ని తెలిపింది.
No comments:
Post a Comment