వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్పై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో దాడి కేసులోని ప్రధాన నిందితుడు శ్రీనివాసరావుకు ఎడమ చేయి బాగా నొప్పి వస్తుందని, ఛాతిలో దడగా ఉందని వైద్యులకు చెప్పడంతో వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం తిరిగి ఎయిర్పోర్టు పోలీసు స్టేషన్కు తరలించారు. శ్రీనివాసరావుకు ఎలాంటి అస్వస్థత లేదని, శ్రీనివాసరావు విచారణకు సహకరించడం లేదని విశాఖ పోలీస్ కమిషనర్ మహేశ్ చంద్ర లడ్డా అన్నారు. అతని ఎస్బీఐ, విజయ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 35 మందిని విచారించినట్టు తెలిపారు. మధ్యప్రదేశ్, ఒడిశాలలో ఉన్న శ్రీనివాస్ స్నేహితుల వద్దకు పోలీసు బృందాలను పంపినట్టు చెప్పారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్పై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో దాడి కేసులోని ప్రధాన నిందితుడు శ్రీనివాసరావుకు ఎడమ చేయి బాగా నొప్పి వస్తుందని, ఛాతిలో దడగా ఉందని వైద్యులకు చెప్పడంతో వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం తిరిగి ఎయిర్పోర్టు పోలీసు స్టేషన్కు తరలించారు. శ్రీనివాసరావుకు ఎలాంటి అస్వస్థత లేదని, శ్రీనివాసరావు విచారణకు సహకరించడం లేదని విశాఖ పోలీస్ కమిషనర్ మహేశ్ చంద్ర లడ్డా అన్నారు. అతని ఎస్బీఐ, విజయ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 35 మందిని విచారించినట్టు తెలిపారు. మధ్యప్రదేశ్, ఒడిశాలలో ఉన్న శ్రీనివాస్ స్నేహితుల వద్దకు పోలీసు బృందాలను పంపినట్టు చెప్పారు.
No comments:
Post a Comment