శబరిమలపై సుప్రీం తీర్పుపై మహిళల నిరసన! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, October 07, 2018

శబరిమలపై సుప్రీం తీర్పుపై మహిళల నిరసన!


కేరళలోని ప్రఖ్యాత శబరిమల దేవాలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుమతినిస్తూ ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అత్యంత నిష్టగా ఉండే ఈ దేవాలయంలో మహిళల ప్రవేశాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. సుప్రీం కోర్టు రాజ్యాంగ బద్ధంగా సరైనదే అయినప్పటికీ మత విశ్వాసాలు, భక్తుల నమ్మకాల దృష్ట్యా దేవాలయంలోకి మహిళల ప్రవేశం సరికాదని వాళ్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీం తీర్పును నిరసిస్తూ వేలాది మంది భక్తులు కొట్టాయంలో ర్యాలీ నిర్వహించారు. వీరిలో చాలా మంది మహిళలు పాల్గొనడం విశేషం. 

No comments:

Post a Comment

Post Bottom Ad