విశాఖపట్నం ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన దాడిని వైఎస్ఆర్ పార్టీ నేతలు ఖండిస్తున్నారు. దీని వెనక కుట్రకోణం ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా ఆరోపిస్తున్నారు. ఒక ప్లాన్ ప్రకారం ఎవరో వెనకుండి చేయించారని ఆమె అన్నారు. ఎయిర్పోర్టులో వెయిటర్ కత్తి పట్టుకొని తిరుగుతుంటే గాజులు తొడుక్కొన్నారా? అని మండిపడ్డారు. వైఎస్ జగన్కి ఏం జరిగినా ఊరుకోబోమని రోజా హెచ్చరించారు. దాడి చేసిన వ్యక్తి వెనక ఎవరున్నారో విచారణ చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. భుజంపైన గాయం అయిన తీరు చూస్తుంటే గొంతును లక్ష్యం చేసుకునే దాడి జరిగిందని అన్నారు. జగన్ త్వరగా స్పందించడం వల్లే తప్పుంచుకోగలిగారని తెలిపారు.
విశాఖపట్నం ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన దాడిని వైఎస్ఆర్ పార్టీ నేతలు ఖండిస్తున్నారు. దీని వెనక కుట్రకోణం ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా ఆరోపిస్తున్నారు. ఒక ప్లాన్ ప్రకారం ఎవరో వెనకుండి చేయించారని ఆమె అన్నారు. ఎయిర్పోర్టులో వెయిటర్ కత్తి పట్టుకొని తిరుగుతుంటే గాజులు తొడుక్కొన్నారా? అని మండిపడ్డారు. వైఎస్ జగన్కి ఏం జరిగినా ఊరుకోబోమని రోజా హెచ్చరించారు. దాడి చేసిన వ్యక్తి వెనక ఎవరున్నారో విచారణ చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. భుజంపైన గాయం అయిన తీరు చూస్తుంటే గొంతును లక్ష్యం చేసుకునే దాడి జరిగిందని అన్నారు. జగన్ త్వరగా స్పందించడం వల్లే తప్పుంచుకోగలిగారని తెలిపారు.
No comments:
Post a Comment