సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)లో అలోక్ వర్మ, రాకేశ్ ఆస్థానాలను తొలగించడం, అనంతరం సీబీఐలో ఏర్పడిన సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ అధికారాలను ప్రభుత్వం తొలగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధర్నాకు దిగారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, మిత్రపక్షాలతో కలిసి దిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశం సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు. రాహుల్తోపాటు మరికొందర్ని పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత విడుదల చేశారు.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)లో అలోక్ వర్మ, రాకేశ్ ఆస్థానాలను తొలగించడం, అనంతరం సీబీఐలో ఏర్పడిన సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ అధికారాలను ప్రభుత్వం తొలగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధర్నాకు దిగారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, మిత్రపక్షాలతో కలిసి దిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశం సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు. రాహుల్తోపాటు మరికొందర్ని పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత విడుదల చేశారు.
No comments:
Post a Comment