మోదీ దేశానికి కాపలాదారు కాదు. అనిల్ అంబానీ, విజయ్మాల్యా, లలిత్ మోదీవంటి 15 మందికి మాత్రమే కాపలాదారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి రాష్ట్రానికి విచ్చేసిన ఆయన బహిరంగ సభల్లో మాట్లాడారు. రాఫెల్ ఓ పెద్ద కుంభకోణంమని, మోదీ రాఫెల్ ద్వారా చోరీకి పాల్పడ్డారని చెప్పారు. నిరుపేదల సొమ్ము దోచి అనిల్ అంబానీకి కట్టపెట్టారని ఆరోపించారు. రాష్ట్రాల మధ్య, వర్గాలమధ్య చిచ్చు పెడతూ ఒకరిని మరొకరిపై ఉసిగొల్పుతున్నారన్నారు. నోట్లరద్దు, జీఎస్టీతో ప్రజల జీవితాలు ఛిద్రమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మోదీ దేశానికి కాపలాదారు కాదు. అనిల్ అంబానీ, విజయ్మాల్యా, లలిత్ మోదీవంటి 15 మందికి మాత్రమే కాపలాదారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి రాష్ట్రానికి విచ్చేసిన ఆయన బహిరంగ సభల్లో మాట్లాడారు. రాఫెల్ ఓ పెద్ద కుంభకోణంమని, మోదీ రాఫెల్ ద్వారా చోరీకి పాల్పడ్డారని చెప్పారు. నిరుపేదల సొమ్ము దోచి అనిల్ అంబానీకి కట్టపెట్టారని ఆరోపించారు. రాష్ట్రాల మధ్య, వర్గాలమధ్య చిచ్చు పెడతూ ఒకరిని మరొకరిపై ఉసిగొల్పుతున్నారన్నారు. నోట్లరద్దు, జీఎస్టీతో ప్రజల జీవితాలు ఛిద్రమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment