మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో జనసేనాని పూజలు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 02, 2018

మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో జనసేనాని పూజలు


ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెంలో నెలకొన్న ఈ ఆలయంలో పవన్ మంగళవారం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఆంజనేయ స్వామి తనకు ఇష్టదైవమని, మా కుటుంబ ఇలవేల్పు అని వెల్లడించారు. కాగా, మంగళవారం సాయంత్రం జంగారెడ్డిగూడెం నిర్వహించిన బహిరంగసభకు ప్రజలు పోటెత్తారు. ఈ సందర్భంగా అధికార పార్టీపై పవన్ నిప్పులు చెరిగారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad