భారత విదేశాంగ సహాయమంత్రి ఎంజే అక్బర్ పై పది మంది మహిళా జర్నలిస్టులు మీటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వీరంతా గతంలో ఆయనతో పనిచేసిన వారే. వీరిలో ఓ అమెరికన్ మహిళా జర్నలిస్ట్ కూడా ఉంది. అయితే ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న అక్బర్ దీనిపై ఎలా స్పందిస్తారో అనే అంశం చర్చనీయాంశంగా మారిపోయింది. దేశానికి రాగానే ప్రధాని నరేంద్ర మోదీకి రాజీనామా లేఖ ఇస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో రాజీనామాయే పరిష్కారమని అధికార పక్షాలు భావిస్తున్నాయి.
భారత విదేశాంగ సహాయమంత్రి ఎంజే అక్బర్ పై పది మంది మహిళా జర్నలిస్టులు మీటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వీరంతా గతంలో ఆయనతో పనిచేసిన వారే. వీరిలో ఓ అమెరికన్ మహిళా జర్నలిస్ట్ కూడా ఉంది. అయితే ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న అక్బర్ దీనిపై ఎలా స్పందిస్తారో అనే అంశం చర్చనీయాంశంగా మారిపోయింది. దేశానికి రాగానే ప్రధాని నరేంద్ర మోదీకి రాజీనామా లేఖ ఇస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో రాజీనామాయే పరిష్కారమని అధికార పక్షాలు భావిస్తున్నాయి.
No comments:
Post a Comment