ఈ ఏడాది 'భరత్ అనే నేను' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ప్రిన్స్ మహేశ్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో అల్లరి నరేశ్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక మహేశ్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తారని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోనూ నటించే అవకాశముందని అంటున్నారు. కాగా, ప్రస్తుతం ప్రిన్స్ మహేశ్ బాబు థాయ్ లాండ్ లో ఉన్నారు. ప్రిన్స్ లుక్ లో ఇప్పటికీ, గతానికి చాలా తేడా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ హీరో పోస్టు చేసిన పిక్ ను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. మీరు కూడా ఒకసారి ప్రిన్స్ పై ఒక లుక్కేయండి.
ఈ ఏడాది 'భరత్ అనే నేను' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ప్రిన్స్ మహేశ్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో అల్లరి నరేశ్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యాక మహేశ్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తారని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోనూ నటించే అవకాశముందని అంటున్నారు. కాగా, ప్రస్తుతం ప్రిన్స్ మహేశ్ బాబు థాయ్ లాండ్ లో ఉన్నారు. ప్రిన్స్ లుక్ లో ఇప్పటికీ, గతానికి చాలా తేడా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ హీరో పోస్టు చేసిన పిక్ ను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. మీరు కూడా ఒకసారి ప్రిన్స్ పై ఒక లుక్కేయండి.
No comments:
Post a Comment