కొండా సురేఖ బరిలోకి దిగేది పరకాల నుంచేనా! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 10, 2018

కొండా సురేఖ బరిలోకి దిగేది పరకాల నుంచేనా!


తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టీఆర్ఎస్లో చేరి తాజాగా పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో పేరు లేకపోవడంతో అలకబూని కొండా దంపతులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలసిందే. కొండా సురేఖకు స్థానికంగా, రాష్ట్ర స్థాయిలో బలమైన నాయకురాలుగా పేరుంది. అందుకే మాజీ మంత్రి అయిన ఈ కొండా సురేఖ పేరు పరకాల నియోజకవర్గం నుంచి పరిశీలించాలని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ నిర్ణయించింది. ఆమెతోపాటు వెంకట్రామిరెడ్డి అనే నాయకుడి పేరును కూడా చేర్చి స్క్రీనింగ్‌ కమిటీకి అందించనుంది. ఈ కమిటీ రూపొందించిన జాబితాను ఏఐసీసీ కోర్‌కమిటీ పరిశీలించి తుది జాబితాను ఖరారు చేస్తారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad