కీర్తి సురేశ్ ను చూడటానికి వచ్చిన అభిమానులు, తొక్కిసటాట! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, October 28, 2018

కీర్తి సురేశ్ ను చూడటానికి వచ్చిన అభిమానులు, తొక్కిసటాట!


మహానటి సినిమాతో తెలుగు తమిళ సినీ పరిశ్రమల్లో అగ్రకథానాయికగా ఎదిగిన కీర్తి సురేశ్ కు అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఆమె ఎక్కడికెళ్లినా అభిమానులు వేల సంఖ్యలో హాజరవుతున్నారు. తమిళనాడులోని వేలూరు జిల్లా తిరపత్తూరులో ఏవీఆర్‌ నగల షాపు ప్రారంభానికి ఆదివారం అతిథి వచ్చాయి. ఆమెను ఆమెను చూడటానికి పెద్ద సంఖ్యలో అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీ చార్జి చేయాల్సి వచ్చింది. పలువురికి గాయాలయ్యాయి. 

No comments:

Post a Comment

Post Bottom Ad