ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేసీఆర్ ఒక్కటై పోయిండ్రని చంద్రబాబు అన్నవిషయంపై కేసీఆర్ ఫైర్ అయిండు. నల్లగొండలో గురువారం నిర్వహించిన ఆశీర్వాద సభలో చంద్రబాబును టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ సీఎం కె. చంద్రశేఖర్రావు దుమ్ముదులిపిండు. చంద్రబాబుకు సిగ్గుండాలి ఆ మాట మాట్లాడినందుకు అంటూ రెచ్చిపోయాడు. 'నాలుగేళ్లు మంచిగా మోదీ సంక నాకితివి కదా? మోదీ కాళ్లు మొక్కి నా ఏడు మండలాలు గుంజుకున్నవు. మోదీని అడ్డం పెట్టుకొని నా సీలేరు ప్రాజెక్టును గుంజుకున్నవు. మోదీని అడ్డం పెట్టుకొని నా హైకోర్టు విభవజన కానివ్వలే. ఇవి వాస్తవాలు, నిజాలు కావా?' అంటూ చెలరేగిపోయాడు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేసీఆర్ ఒక్కటై పోయిండ్రని చంద్రబాబు అన్నవిషయంపై కేసీఆర్ ఫైర్ అయిండు. నల్లగొండలో గురువారం నిర్వహించిన ఆశీర్వాద సభలో చంద్రబాబును టీఆర్ఎస్ అధినేత, ఆపద్ధర్మ సీఎం కె. చంద్రశేఖర్రావు దుమ్ముదులిపిండు. చంద్రబాబుకు సిగ్గుండాలి ఆ మాట మాట్లాడినందుకు అంటూ రెచ్చిపోయాడు. 'నాలుగేళ్లు మంచిగా మోదీ సంక నాకితివి కదా? మోదీ కాళ్లు మొక్కి నా ఏడు మండలాలు గుంజుకున్నవు. మోదీని అడ్డం పెట్టుకొని నా సీలేరు ప్రాజెక్టును గుంజుకున్నవు. మోదీని అడ్డం పెట్టుకొని నా హైకోర్టు విభవజన కానివ్వలే. ఇవి వాస్తవాలు, నిజాలు కావా?' అంటూ చెలరేగిపోయాడు.
No comments:
Post a Comment