దేశమంతా అంబేడ్కర్ను కీర్తిస్తుంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఆ మహనీయుడిని అవమానించారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి రాష్ట్రానికి విచ్చేసిన ఆయన ఈ విమర్శ చేశారు. కాంగ్రెస్ అంబేడ్కర్ పేరుతో ప్రారంభించిన చేవెళ్ల–ప్రాణహిత ప్రాజెక్టును పక్కనబెట్టి కాళేశ్వరం నిర్మిస్తున్నారని ధ్వజమెత్తారు. రూ.38వేల కోట్లతో పూర్తయే ప్రాజెక్టు విలువను రూ.లక్ష కోట్లకు పెంచారని ఆరోపించారు. రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టుల అంచనావ్యయాన్నీ పెంచేశారన్నారు.
దేశమంతా అంబేడ్కర్ను కీర్తిస్తుంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఆ మహనీయుడిని అవమానించారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి రాష్ట్రానికి విచ్చేసిన ఆయన ఈ విమర్శ చేశారు. కాంగ్రెస్ అంబేడ్కర్ పేరుతో ప్రారంభించిన చేవెళ్ల–ప్రాణహిత ప్రాజెక్టును పక్కనబెట్టి కాళేశ్వరం నిర్మిస్తున్నారని ధ్వజమెత్తారు. రూ.38వేల కోట్లతో పూర్తయే ప్రాజెక్టు విలువను రూ.లక్ష కోట్లకు పెంచారని ఆరోపించారు. రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టుల అంచనావ్యయాన్నీ పెంచేశారన్నారు.
No comments:
Post a Comment