నవంబర్లోనే 5 రాష్ట్రాలకు ఎన్నికలు! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, October 03, 2018

నవంబర్లోనే 5 రాష్ట్రాలకు ఎన్నికలు!


తెలంగాణతో పాటు మిజోరాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు నవంబర్లోనే జరుగనున్నాయి. ఈ నెల 12నే అంటే మరో వారం రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. నవంబర్ 11 నుంచి 30 తేదీల వరకు ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ని ర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతున్న తెలంగాణలో నవంబర్ 11 నుంచి 17 తేదీ మధ్య ఎన్నికలు జరుగనున్నట్లు సమాచారం. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు, డిసెంబర్ 10వరకు ఎన్నికల ప్రక్రియ పూర్తై కొత్త ప్రభుత్వాలు కొలువుదీరనున్నాయి. 

No comments:

Post a Comment

Post Bottom Ad