దేశంలో రోజురోజుకూ మారుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లు కొత్త రికార్డు సాధించాయి. ఇప్పటివరకు డీజిల్తో పోల్చితే పెట్రోల్ ఖరీదే ఎక్కువ. కానీ దేశంలో మొదటిసారి డీజిల్ రేటు పెట్రోల్ రేటును దాటింది. దేశంలోనే పెట్రోల్ కంటే డీజిల్ను ఎక్కువ రేటుకు విక్రయించిన మొదటి రాష్ట్రంగా ఒడిశా రికార్డు సృష్టించింది. భువనేశ్వర్లో ఆదివారం పెట్రోల్ను రూ. 80.57కు విక్రయించగా, రూ.80.69లకు డీజిల్ ను విక్రయించారు. ఇతర రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్కు వేర్వేరు వ్యాట్లు విధిస్తుండగా, ఒడిశాలో రెండింటికీ సమానంగా 26శాతం వ్యాట్ అమలు చేస్తున్నారు.
దేశంలో రోజురోజుకూ మారుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లు కొత్త రికార్డు సాధించాయి. ఇప్పటివరకు డీజిల్తో పోల్చితే పెట్రోల్ ఖరీదే ఎక్కువ. కానీ దేశంలో మొదటిసారి డీజిల్ రేటు పెట్రోల్ రేటును దాటింది. దేశంలోనే పెట్రోల్ కంటే డీజిల్ను ఎక్కువ రేటుకు విక్రయించిన మొదటి రాష్ట్రంగా ఒడిశా రికార్డు సృష్టించింది. భువనేశ్వర్లో ఆదివారం పెట్రోల్ను రూ. 80.57కు విక్రయించగా, రూ.80.69లకు డీజిల్ ను విక్రయించారు. ఇతర రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్కు వేర్వేరు వ్యాట్లు విధిస్తుండగా, ఒడిశాలో రెండింటికీ సమానంగా 26శాతం వ్యాట్ అమలు చేస్తున్నారు.
No comments:
Post a Comment