ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ తెలంగాణ సీనియర్ నాయకుడు దామోదర్ రాజనర్సింహా సతీమణి పద్మినీరెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించి సాయంత్రానికి రూటు మార్చి ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో పద్మినీరెడ్డి బీజేపీలో చేరారు. కార్యకర్తల ఆవేదన చెందుతున్నారని, వారి ఆవేదనను అర్థం చేసుకుని కాంగ్రెస్లోనే కొనసాగుతానని సాయంత్రం ప్రకటించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ తెలంగాణ సీనియర్ నాయకుడు దామోదర్ రాజనర్సింహా సతీమణి పద్మినీరెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించి సాయంత్రానికి రూటు మార్చి ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో పద్మినీరెడ్డి బీజేపీలో చేరారు. కార్యకర్తల ఆవేదన చెందుతున్నారని, వారి ఆవేదనను అర్థం చేసుకుని కాంగ్రెస్లోనే కొనసాగుతానని సాయంత్రం ప్రకటించారు.
No comments:
Post a Comment