ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అనిల్చంద్ర పునేఠా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీజీపీ ఆర్పీ ఠాకూర్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్, ప్రభుత్వ మీడియా సలహాదారు ఆర్ కృష్ణయ్య, ఎంపీ మురళీమోహన్తోపాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు సోమవారం ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు, ఏపీ అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితర ప్రతినిధులు కూడా శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అనిల్చంద్ర పునేఠా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీజీపీ ఆర్పీ ఠాకూర్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్, ప్రభుత్వ మీడియా సలహాదారు ఆర్ కృష్ణయ్య, ఎంపీ మురళీమోహన్తోపాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు సోమవారం ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు, ఏపీ అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితర ప్రతినిధులు కూడా శుభాకాంక్షలు తెలిపారు.
No comments:
Post a Comment