యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య తాజాచిత్రం సవ్యసాచి చిత్ర ట్రైలర్ బుధవారం విడుదలైంది. సరికొత్త కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాధవన్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో చైతు తన ఎడమ చేతి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే పాత్రలో నటిస్తున్నాడు. నిధి అగర్వాల్గా నటిస్తోంది. భూమిక ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. నవంబర్ 2న ఈచిత్రం విడుదల కానుంది.
Post Top Ad
Wednesday, October 24, 2018
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment