తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారి కొలువుదీరిన కేసీఆర్ ప్రభుత్వం పూర్తికాలం కొనసాగకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు ఈ విషయంలో ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ నాయకులను ఉతికి ఆరేస్తున్నారు. ఇదిలాఉంటే ఇప్పటివరకు టీఆర్ఎస్లో ఉండి టికెట్ కన్ఫామ్ కానందుకు బీజేపీలో చేరిన బాబూ మోహన్ కేసీఆర్, కేటీఆర్ లపై తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ను అర్జెంట్గా ముఖ్యమంత్రిని చెద్దామనుకునే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వచ్చారన్నారు. వద్దంటే తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చారని, దళితున్ని సీఎం చేస్తానని మోసగించారన్నారు. కానీ బీజేపీ దళితున్ని రాష్ట్రపతి చేసిందని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారి కొలువుదీరిన కేసీఆర్ ప్రభుత్వం పూర్తికాలం కొనసాగకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు ఈ విషయంలో ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ నాయకులను ఉతికి ఆరేస్తున్నారు. ఇదిలాఉంటే ఇప్పటివరకు టీఆర్ఎస్లో ఉండి టికెట్ కన్ఫామ్ కానందుకు బీజేపీలో చేరిన బాబూ మోహన్ కేసీఆర్, కేటీఆర్ లపై తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ను అర్జెంట్గా ముఖ్యమంత్రిని చెద్దామనుకునే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వచ్చారన్నారు. వద్దంటే తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చారని, దళితున్ని సీఎం చేస్తానని మోసగించారన్నారు. కానీ బీజేపీ దళితున్ని రాష్ట్రపతి చేసిందని చెప్పారు.
No comments:
Post a Comment