సంచలన నిర్ణయాలతో ముందుకెళ్తున్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో సంచలనానికి తెరలేపారు. వచ్చే ఏడాది కుంభమేళా జరగనున్న నేపథ్యంలో త్వరలోనే అలహాబాద్ను ప్రయాగ్రాజ్గా మార్చనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అనుకున్నట్లుగానే అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్గా యోగి ఆదిత్యానాథ్ సర్కార్ మంగళవారం మార్చేసింది. ఈ మేరకు యోగి కేబినెట్ తీర్మానం చేసింది. యోగి సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
సంచలన నిర్ణయాలతో ముందుకెళ్తున్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో సంచలనానికి తెరలేపారు. వచ్చే ఏడాది కుంభమేళా జరగనున్న నేపథ్యంలో త్వరలోనే అలహాబాద్ను ప్రయాగ్రాజ్గా మార్చనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అనుకున్నట్లుగానే అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్గా యోగి ఆదిత్యానాథ్ సర్కార్ మంగళవారం మార్చేసింది. ఈ మేరకు యోగి కేబినెట్ తీర్మానం చేసింది. యోగి సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
No comments:
Post a Comment