దేశీయ వన్డే టోర్నీ దేవధర్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో రహానే సారథ్యంలోని భారత్ ‘సి’ జట్టు భారత్ ‘బి’పై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో జరిగిన చిన్న సన్నివేశం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. 97 పరుగుల వద్ద ఉన్నప్పుడు రహానే స్కోరు బోర్డులో 100 అని పొరపాటున కనిపించడంతో సెంచరీ అయిందకుని బ్యాట్ పైకెత్తి అభిమానులకు అభివాదం చేశాడు. కానీ సెంచరీకి ఇంకా మూడు పరుగులు కావాల్సిఉన్నాయని సురేశ్ రైనా చెప్పే వీడియో నెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది.
దేశీయ వన్డే టోర్నీ దేవధర్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో రహానే సారథ్యంలోని భారత్ ‘సి’ జట్టు భారత్ ‘బి’పై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో జరిగిన చిన్న సన్నివేశం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. 97 పరుగుల వద్ద ఉన్నప్పుడు రహానే స్కోరు బోర్డులో 100 అని పొరపాటున కనిపించడంతో సెంచరీ అయిందకుని బ్యాట్ పైకెత్తి అభిమానులకు అభివాదం చేశాడు. కానీ సెంచరీకి ఇంకా మూడు పరుగులు కావాల్సిఉన్నాయని సురేశ్ రైనా చెప్పే వీడియో నెట్టింట్లో నవ్వులు పూయిస్తోంది.
No comments:
Post a Comment