దేశ వ్యాప్తంగా సంచలన సృష్టిస్తున్న ‘మీటూ’ కేసులపై అత్యవసర విచారణ జరపాలని వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మీటూ లైంగిక ఆరోపణలపై వెంటనే విచారణ జరిపి, ఫిర్యాదు చేసిన మహిళలకు జాతీయ మహిళా కమిషన్ ద్వారా రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. చిన్మయి, తనుశ్రీతో మొదలైన మీటూ ప్రకంపనలు నానాపటేకర్ నుంచి దేశంలోని ప్రముఖులకు పెద్ద ఎత్తున తగిలాయి. చివరికి కేంద్రమంత్రి ఎంజే అక్బర్ రాజీనామాకు కూడా కారణమయ్యాయి.
దేశ వ్యాప్తంగా సంచలన సృష్టిస్తున్న ‘మీటూ’ కేసులపై అత్యవసర విచారణ జరపాలని వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మీటూ లైంగిక ఆరోపణలపై వెంటనే విచారణ జరిపి, ఫిర్యాదు చేసిన మహిళలకు జాతీయ మహిళా కమిషన్ ద్వారా రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. చిన్మయి, తనుశ్రీతో మొదలైన మీటూ ప్రకంపనలు నానాపటేకర్ నుంచి దేశంలోని ప్రముఖులకు పెద్ద ఎత్తున తగిలాయి. చివరికి కేంద్రమంత్రి ఎంజే అక్బర్ రాజీనామాకు కూడా కారణమయ్యాయి.
No comments:
Post a Comment