విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాసరావును విచారిస్తున్న సిట్కు దిమ్మతిరిగే విషయాలు బయటపడుతున్నాయి. దాడికి ముందు నిందితుడు శ్రీనివాసరావు ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన ఓ మహిళకు ఫోన్ చేసి మరో పదినిమిశాల్లో వైఎస్ జగన్ను చంపబోతున్నట్లు చెప్పినట్లు సిట్ గుర్తించిది. దీంతో ముగ్గురుని పోలీసులు అదుపులోకి తీసుకొని విశాఖ ఎయిర్పోర్ట్ స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు.
Post Top Ad
Wednesday, October 31, 2018
బిగ్ బ్రేకింగ్: జగన్ను పది నిమిషాల్లో చంపేస్తా..
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment