ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం బీజేపీకి వెయ్యిరూపాయలు డొనేట్ చేశారు. నరేంద్ర మోదీ యాప్ ద్వారా చేసిన ఈ డొనేషన్ స్లిప్ను ఆయన ట్వీటర్లో షేర్ చేశారు. అందరూ ఈ డ్రైవ్ నిర్వహించాలని కోరారు. పారదర్శకత సందేశాన్ని దేశమంతా చాటాలని సూచించారు. పార్టీ అధ్యక్షుడు అమిత్షాతోపాటు సీనియర్ నాయకులందరూ పార్టీకి డొనేట్ చేసిన రశీదులను ట్వీట్టర్లో షేర్ చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం బీజేపీకి వెయ్యిరూపాయలు డొనేట్ చేశారు. నరేంద్ర మోదీ యాప్ ద్వారా చేసిన ఈ డొనేషన్ స్లిప్ను ఆయన ట్వీటర్లో షేర్ చేశారు. అందరూ ఈ డ్రైవ్ నిర్వహించాలని కోరారు. పారదర్శకత సందేశాన్ని దేశమంతా చాటాలని సూచించారు. పార్టీ అధ్యక్షుడు అమిత్షాతోపాటు సీనియర్ నాయకులందరూ పార్టీకి డొనేట్ చేసిన రశీదులను ట్వీట్టర్లో షేర్ చేశారు.
No comments:
Post a Comment