ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ మరోసారి ప్రత్యేక సేల్ తీకుకొచ్చింది. ఇటీవలే రెండు సార్లు ప్రత్యేక డిస్కౌంట్లు ప్రకటించన ఫ్లిప్కార్ట్ మరోసారి బిగ్ దీవాళి సేల్ పేరుతో కస్టమర్లకు ఆకర్షించేందుకు సిద్ధమైంది. దసరా సేల్, ఫెస్టివల్ ధమాకా పేరుతో చేసుకున్న ఫ్లిప్కార్ట్ ఇపుడికి దీపావళి అమ్మకాలపై కన్నేసింది. ఈ నేపథ్యంలో 'బిగ్దివాళి సేల్' పేరుతో దీపావళి సేల్ను ప్రకటించింది. నవంబర్ 1-5 వరకు ఐదు రోజుల పాటు నిర్వహించనుంది. అన్ని ప్రముఖ ఉత్పత్తులపై ఆఫర్లు ఉంటాయని సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లతోపాటు టీవీలు, ఇతర గృహోపకరణాలపై 75 శాతం డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై 10శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ ఇవ్వనుండగా, ఇతర కార్డులపై ఈఎంఐ, నో కార్ట్ ఈఎంఐ, ఫోన్పేపై క్యాష్బ్యాక్ ఆఫర్లున్నాయి.
Post Top Ad
Tuesday, October 30, 2018
ఫ్లిప్కార్డ్ ‘బిగ్ దివాళి సేల్’.. ఆఫర్లే ఆఫర్లు
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment