కాంగ్రెస్ మాజీ పీపీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ గత ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్లో ఆయనకు తనకు తగిన స్థానం దక్కలేదన్న అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన సొంత గూటికి వెళ్లేందుకు అంతా సిద్ధం చేసుకున్నారని అనుకుంటున్నారు. దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ సమక్షంలో శనివారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం. ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. ఒకవేళ టీఆర్ఎస్ను వీడితే ఎంపీగా అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. దీని నుంచి బయటపడాలంటే కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరకపోవచ్చు.
కాంగ్రెస్ మాజీ పీపీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ గత ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్లో ఆయనకు తనకు తగిన స్థానం దక్కలేదన్న అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన సొంత గూటికి వెళ్లేందుకు అంతా సిద్ధం చేసుకున్నారని అనుకుంటున్నారు. దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ సమక్షంలో శనివారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం. ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. ఒకవేళ టీఆర్ఎస్ను వీడితే ఎంపీగా అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. దీని నుంచి బయటపడాలంటే కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరకపోవచ్చు.
No comments:
Post a Comment