తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన బీజేపీ అధ్యక్షుడు అమిత్షా బంజారాహిల్స్లోని మహారాజా శ్రీ అగ్రసేన్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను కలిసిన కొందరు సాధువలు తిరుమలలో జరుగుతున్న పరిణామాలపై అమిత్ షా దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణాలో హిందువులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాడులు చేసిన వారికే ప్రభుత్వం అండగా ఉంటుందని అమిత్ షాకు స్వాములు వివరించారు.
తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన బీజేపీ అధ్యక్షుడు అమిత్షా బంజారాహిల్స్లోని మహారాజా శ్రీ అగ్రసేన్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనను కలిసిన కొందరు సాధువలు తిరుమలలో జరుగుతున్న పరిణామాలపై అమిత్ షా దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణాలో హిందువులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాడులు చేసిన వారికే ప్రభుత్వం అండగా ఉంటుందని అమిత్ షాకు స్వాములు వివరించారు.
No comments:
Post a Comment