నాలుగో వన్డే: వేగంగా ఆడుతున్న ఓపెనర్లు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Monday, October 29, 2018

నాలుగో వన్డే: వేగంగా ఆడుతున్న ఓపెనర్లు



వెస్టిండీస్‌తో ముంబైలో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత ఓపెనర్లు రాణిస్తున్నారు. తొలి పదిఓవర్లు పూర్తి చేసుకునే సమయానికి 56 పరుగులు చేశారు. శిఖర్‌ధావన్‌ 33(32)పరుగులు చేయగా రోహిత్‌21(28) పరుగులతో సపోర్ట్‌ ఇస్తున్నాడు. టాస్‌ గెలిచిన భారత్‌ తొలుత బ్యాంటింగ్‌ ఎంచుకుంది. గత వన్డేలో ఎదురైన పరాభవవానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనలో భారత్‌ ఉంది. ఈమ్యాచ్‌లో గెలవడం ద్వారా సిరీస్‌లో లీడింగ్‌లోకి రావాలని భావిస్తోంది.

No comments:

Post a Comment

Post Bottom Ad