వెస్టిండీస్తో ముంబైలో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత ఓపెనర్లు రాణిస్తున్నారు. తొలి పదిఓవర్లు పూర్తి చేసుకునే సమయానికి 56 పరుగులు చేశారు. శిఖర్ధావన్ 33(32)పరుగులు చేయగా రోహిత్21(28) పరుగులతో సపోర్ట్ ఇస్తున్నాడు. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాంటింగ్ ఎంచుకుంది. గత వన్డేలో ఎదురైన పరాభవవానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనలో భారత్ ఉంది. ఈమ్యాచ్లో గెలవడం ద్వారా సిరీస్లో లీడింగ్లోకి రావాలని భావిస్తోంది.
వెస్టిండీస్తో ముంబైలో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత ఓపెనర్లు రాణిస్తున్నారు. తొలి పదిఓవర్లు పూర్తి చేసుకునే సమయానికి 56 పరుగులు చేశారు. శిఖర్ధావన్ 33(32)పరుగులు చేయగా రోహిత్21(28) పరుగులతో సపోర్ట్ ఇస్తున్నాడు. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాంటింగ్ ఎంచుకుంది. గత వన్డేలో ఎదురైన పరాభవవానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనలో భారత్ ఉంది. ఈమ్యాచ్లో గెలవడం ద్వారా సిరీస్లో లీడింగ్లోకి రావాలని భావిస్తోంది.
No comments:
Post a Comment