ఆన్లైన్లో ఆఫర్లతో ఆకర్షిస్తున్న పేటీఎం, ఆమెజాన్, ఫ్లిప్కార్ట్! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, September 25, 2018

ఆన్లైన్లో ఆఫర్లతో ఆకర్షిస్తున్న పేటీఎం, ఆమెజాన్, ఫ్లిప్కార్ట్!


ఆన్లైన్‌ సేల్స్‌లో ఆఫర్లతో సెప్టెంబర్ 24 -30 వరకు  పేటీఎం మాల్‌  ప్రతి రోజూ సాయంత్రం 4-8 గంటల వరకు ఫ్లాష్‌ సేల్‌ వీక్ నిర్వహిస్తోంది. ల్యాప్‌టాప్‌లపై భారీ  డిస్కౌంట్లను, ఈఎంఐ ఆఫర్లను ఇస్తూ రూ. 5,000 వరకు క్యాష్‌ బ్యాక్‌ అందిస్తోంది. ఈకామర్స్ దిగ్గజం ఆమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో సేల్స్ ను ప్రారంభించనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుని ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు వినియోగించేవారికి డిస్కౌంట్లు కూడా ఇవ్వనుంది. అంతేకాకుండా నో కాస్ట్ ఈఎంఐ, డెబిట్ కార్డుతో ఈఎంఐ సదుపాయాలను కూడా ఆమోజాన్ కల్పించనుంది. వన్ ప్లస్, జియామీ, నోకియా ఫోన్లపై భారీ ఆఫర్లను ప్రకటించనున్నట్లు ఆమెజాన్ ఇండియా పోస్టర్ చూస్తే తెలుస్తోంది. ఇదిలాఉంటే దేశీయ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కూడా బిగ్ బిలియన్ డేస్ పేరుతో షాపింగ్ డేస్ ను ప్రకటించింది. ఇంకా తేదీలు ప్రకటించనప్పటికీ ఆఫర్లు ఉన్నాయంటూ టెక్ ప్రియులను ఆకర్షిస్తున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad