నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం.. యన్టీఆర్. ఎన్బీకే ఫిల్మ్స్ పతాకంపై నందమూరి బాలకృష్ణ, వారాహి ప్రొడక్షన్స్ పతాకంపై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దగ్గుబాటి రాణా, ప్రముఖ బాలీవుడ్ నటి విద్యా బాలన్, అక్కినేని నాగార్జున మేనల్లుడు సుమంత్ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ తో ఎన్నో చిత్రాల్లో నటించి హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్న మహానటి సావిత్రి పాత్రలో ప్రముఖ నటి నిత్యా మీనన్ నటించనుందని తెలుస్తోంది. కళ్లతోనే మంచి హావభావాలను పలికించగలనటిగా పేరున్న నిత్యామీనన్ ఈ చిత్రంలో నటిస్తుండటంతో యన్టీఆర్ బయోపిక్ పై అంచనాలు పెరుగుతున్నాయి. ఇక.. ప్రపంచంలోనే గొప్ప నటుడైన ఎస్వీ రంగారావు పాత్రలో మెగా బ్రదర్ నాగబాబు నటిస్తాడని గాసిప్పులు వినిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం.. యన్టీఆర్. ఎన్బీకే ఫిల్మ్స్ పతాకంపై నందమూరి బాలకృష్ణ, వారాహి ప్రొడక్షన్స్ పతాకంపై సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దగ్గుబాటి రాణా, ప్రముఖ బాలీవుడ్ నటి విద్యా బాలన్, అక్కినేని నాగార్జున మేనల్లుడు సుమంత్ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ తో ఎన్నో చిత్రాల్లో నటించి హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్న మహానటి సావిత్రి పాత్రలో ప్రముఖ నటి నిత్యా మీనన్ నటించనుందని తెలుస్తోంది. కళ్లతోనే మంచి హావభావాలను పలికించగలనటిగా పేరున్న నిత్యామీనన్ ఈ చిత్రంలో నటిస్తుండటంతో యన్టీఆర్ బయోపిక్ పై అంచనాలు పెరుగుతున్నాయి. ఇక.. ప్రపంచంలోనే గొప్ప నటుడైన ఎస్వీ రంగారావు పాత్రలో మెగా బ్రదర్ నాగబాబు నటిస్తాడని గాసిప్పులు వినిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
No comments:
Post a Comment