ఆంధ్రప్రదేశ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తానే కింగ్ మేకర్ గా అవతరించనున్నట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన తెలుగుదేశం పార్టీని టార్గెట్ గా చేసుకుని నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ప్రభుత్వ ఏర్పాటులో తాను కీలక పాత్ర పోషిస్తానంటూ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్వయంగా చెప్పారని పవన్ స్పష్టం చేశారు. కాగా, జనసేన పార్టీ స్వయంగా చేయించుకున్న సర్వేలో 65 సీట్లలో గెలుపు పక్కా అని తేలినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగం కూడా సర్వే చేసి జనసేన పార్టీ 45 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చంద్రబాబుకు నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాదని స్పష్టమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తానే కింగ్ మేకర్ గా అవతరించనున్నట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన తెలుగుదేశం పార్టీని టార్గెట్ గా చేసుకుని నిప్పులు చెరుగుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ప్రభుత్వ ఏర్పాటులో తాను కీలక పాత్ర పోషిస్తానంటూ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్వయంగా చెప్పారని పవన్ స్పష్టం చేశారు. కాగా, జనసేన పార్టీ స్వయంగా చేయించుకున్న సర్వేలో 65 సీట్లలో గెలుపు పక్కా అని తేలినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగం కూడా సర్వే చేసి జనసేన పార్టీ 45 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చంద్రబాబుకు నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాదని స్పష్టమవుతోంది.
No comments:
Post a Comment