తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి నిర్వహించనున్న రాత పరీక్షను ఆరు రోజులు వాయిదా వేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష ముందుగా ప్రకటించినట్లుగా అక్టోబర్ 4న కాకుండా అక్టోబర్ 10కి వాయిదా పడింది. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల కోసం 5.69 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకానికి నిర్వహించనున్న రాత పరీక్షను ఆరు రోజులు వాయిదా వేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రాత పరీక్ష ముందుగా ప్రకటించినట్లుగా అక్టోబర్ 4న కాకుండా అక్టోబర్ 10కి వాయిదా పడింది. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల కోసం 5.69 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
No comments:
Post a Comment