హైదరాబాద్ నుంచి వెళ్తున్న విమానానికి తప్పిన పెను ప్రమాదం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, September 30, 2018

హైదరాబాద్ నుంచి వెళ్తున్న విమానానికి తప్పిన పెను ప్రమాదం


శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరానికి వెళ్తున్న జెట్ ఎయిర్ వేస్ సంస్థకు చెందిన విమానం త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది. మధ్యాహ్నం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన విమానం 12 గంటల ప్రాంతంలో ఇండోర్ సమీపానికి చేరగానే ఇంజిన్ పనిచేయకపోవడంతో పైలట్ వెంటనే విమానాన్ని కిందకు దించివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సంఘటన జరిగినప్పుడు విమానంలో 96 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది ఉన్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad