స్టార్ మా టీవీలో బిగ్ బాస్ తెలుగు సీజన్-2 చివరి దశకు చేరుకుంది. నేడే చివరి ఎపిసోడ్, అంతేకాకుండా ఫైనల్కు చేరిన ఐదుగురు సభ్యుల్లో ఒకరు విజేతగా టైటిల్ని అందుకోనున్నారు. అయితే ఈ కార్యక్రమం చివరి దశకు చేరుకున్న సందర్భంగా ఇప్పటివరకు ఇంటి నుంచి వెళ్లిపోయిన కంటెస్టెంట్స్ మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి హంగామా చేశారు. గీతా మాధురి తన గానంతో ఉర్రూతలూగించగా, ఆ పాటలకు హౌజ్మేట్స్ స్టెప్పులతో చిందులేశారు. బిగ్ బాస్ గత సీజన్ మాదిరే ఈ సారి కూడా ఇంటి సభ్యులందరికీ టాస్క్ పెట్టి అవార్డులను ప్రకటించారు. గీతా మాధురికి గాన కోకిల, సామ్రాట్ రెడ్డికి మిస్టర్ రోమియో, దీప్తి నల్లమోతుకు కాకరకాయ అని, కౌశల్కు ప్రవచన బాబా అని, తనీష్కు ఆవేశం అని అవార్డులు ఇచ్చారు. తర్వాత బిగ్ బాస్ ఇంటికి వచ్చిన మేకప్ టీం మేకోవర్ చేశారు.
స్టార్ మా టీవీలో బిగ్ బాస్ తెలుగు సీజన్-2 చివరి దశకు చేరుకుంది. నేడే చివరి ఎపిసోడ్, అంతేకాకుండా ఫైనల్కు చేరిన ఐదుగురు సభ్యుల్లో ఒకరు విజేతగా టైటిల్ని అందుకోనున్నారు. అయితే ఈ కార్యక్రమం చివరి దశకు చేరుకున్న సందర్భంగా ఇప్పటివరకు ఇంటి నుంచి వెళ్లిపోయిన కంటెస్టెంట్స్ మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి హంగామా చేశారు. గీతా మాధురి తన గానంతో ఉర్రూతలూగించగా, ఆ పాటలకు హౌజ్మేట్స్ స్టెప్పులతో చిందులేశారు. బిగ్ బాస్ గత సీజన్ మాదిరే ఈ సారి కూడా ఇంటి సభ్యులందరికీ టాస్క్ పెట్టి అవార్డులను ప్రకటించారు. గీతా మాధురికి గాన కోకిల, సామ్రాట్ రెడ్డికి మిస్టర్ రోమియో, దీప్తి నల్లమోతుకు కాకరకాయ అని, కౌశల్కు ప్రవచన బాబా అని, తనీష్కు ఆవేశం అని అవార్డులు ఇచ్చారు. తర్వాత బిగ్ బాస్ ఇంటికి వచ్చిన మేకప్ టీం మేకోవర్ చేశారు.
No comments:
Post a Comment