ఢిల్లీ పోలీసు నార్కోటిక్ విభాగం ఏఎస్సై అశోక్ సింగ్ తోమర్ కుమారుడు రోహిత్ తోమర్.. తనను పెళ్లి చేసుకోవాలంటూ ఓ బీపీఓలో పనిచేస్తున్న యువతిని చితక్కొట్టాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అంతటితో ఆగకుండా తన స్నేహితులతో ఈ తతంగాన్నంతా వీడియో తీయించాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారి పోలీసుల దృష్టికి వచ్చింది. రోహిత్పై ఐపీసీ సెక్షన్ 354, 506 కింద కేసు నమోదు చేశారు.
Post Top Ad
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment