ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ఛీప్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావును ఉద్యోగుల సంక్షేమ ఫండ్ ట్రస్టు చైర్మన్ పదవి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్లు సమాచారం. గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఐవైఆర్ విమర్శలు సాగిస్తున్న నేపధ్యంలో ఇప్పటికే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. తదుపరి తాజాగా ఉద్యోగుల వేల్పేర్ ఫండ్ చైర్మన్ పదవి నుంచి కూడా తొలగించారు. చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు ఉన్నాయి.
Post Top Ad
Saturday, February 24, 2018
Home
Unlabelled
ఐవైఆర్ కృష్ణారావుకు మరో ఏపీ ప్రభుత్వం ఝలక్!
ఐవైఆర్ కృష్ణారావుకు మరో ఏపీ ప్రభుత్వం ఝలక్!
Share This
About Visionandhra
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment