తెలంగాణ తెలుగుదేశం మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. రేవంత్కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రేవంత్తోపాటు మరికొందరు నేతలు రాహుల్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి ఆర్ సీ కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డిల సమక్షంలో పార్టీలో చేరారు.
Post Top Ad
Wednesday, November 01, 2017
రాహుల్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన రేవంత్
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment