ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు: ఐదుగురు మృతి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 31, 2017

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు: ఐదుగురు మృతి

vajra-rtc-bus-hits-auto-yadadri-district
యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం రాత్రి బస్సు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. యాదగురిగుట్ట మండలం బాహుపేట వద్ద వేగంగా వెళ్తున్న వజ్ర ఆర్టీసీ బస్సు, ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలోని ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad