ప్రస్తుతం బాలకృష్ణ తన వందో చిత్రమైన గౌతమీపుత్ర శాతకర్ణిలో నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు అనే కొత్త చిత్రాన్ని చేయబోతున్నానని బాలకృష్ణ ప్రకటించారు. రైతు దేశానికి వెన్నెముకలాంటి వాడని, రైతు సమస్యల్ని చర్చిస్తూ..వాటికి పరిష్కార మార్గాలు చూపే ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందనుందని బాలకృష్ణ తెలిపారు.
Post Top Ad
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment