ఓటు నోటు కేసు .. లోకేష్ కారు డ్రైవర్ కు టీ ఎసీబీ నోటీసులు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, August 12, 2015

ఓటు నోటు కేసు .. లోకేష్ కారు డ్రైవర్ కు టీ ఎసీబీ నోటీసులు

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అరెస్టయి బెయిల్ పై వచ్చిన అనంతరం, వేంనరేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య.. అనంతరం వేం నరేందర్ కుమారుడిని విచారించిన పోలీసులు ఇప్పుడు లోకేష్ కారు డ్రైవర్ కొండల్ రెడ్డి ప్రమేయ మున్నట్లు అనుమానం రావడంతో కొండల్ రెడ్డిని విచారించేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తోంది. దీనిలో భాగంగా మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి.. ఎన్టీ ఆర్ ట్రస్ట్ భవన్ వెళ్లిన ఏసీబీ పోలీసులకు కొండల్ రెడ్డి ఆచూకి లభ్యం కాలేదు. కానీ ఆయన ఆచూకి కోసం ఏసీబీ ముమ్మర ప్రయత్నాలు సాగిస్తోంది. బుధవారం కొండల్ రెడ్డికి ఏబీసీ నోటీసులు జారీ చేసింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad